మహిళలకు ప్రాధాన్యం

ఇందులో సివిల్ విభా గం పోస్టులు 70శాతం ఉండగా మిగతావి సాయుధ బలగానికి సంబంధించినవి కావడం గమనార్హం. ఈ పోస్టుల్లో ఒక్క హైదరా బాద్లోనే ఐదు వేల పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. ఈ లెక్కన నగర పోలీసు విభాగం భర్తీలో 250మంది మహి ళలు నియమితులు కానున్నారు. ఇటీవల జరిగిన భర్తీల్లో ఈ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయడం విశేషం. సిటీ పోలీసు విభాగంలో ఇప్పుడున్న పోలీ సులతో కలిపితే వీరి సంఖ్య ఐదు వందలు దాటు తుంది. హోంగార్డు లతో కలిపితే ఈ సంఖ్య వెయ్యి వరకు చేరుతుంది. హైదరాబాద్తోపాటు సైబరాబా ద్, విజయవాడ, విశాఖపట్నంకమిషనరేట్లలోనూ మహిళా పోలీసుల సంఖ్యను పెంచాలని సర్కారు నిర్ణయించింది.
సివిల్ విభాగంలో జరిగే భర్తీల విషయం అలా వుంచితే సాయుధ బలగంలోనూ మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని హోంశాఖ చేసిన ప్రతి పాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లా పోలీసు విభాగాలకు అనుబంధంగా వుండే సాయుధ బలగాలతోపాటు ఏపీఎస్ పీ విభాగంలోనూ మహిళలకు ప్రాధాన్యం లభించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సాయుధ బలగం (రిజర్వ్ పోలీసు విభాగం)లోనే మహిళలకు కొంత వర కు ప్రాధా న్యం వుంది. దీనిని మరికొంత పెంచాలని సర్కారు నిర్ణయించింది. దీంతోపాటు ఎపీఎస్ిపీ లోనూ మహిళలకు ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణ యించింది. తమిళనాడు తరహాలో మహిళా బెటాలి యన్ను ఏర్పాటు చేసే అంశాన్ని సర్కారు తీవ్రంగా పరిశీలిస్తోంది.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications