కమ్మ కులస్థులు బిసిలా?

తనపై వస్తున్న విమర్శలను తిప్పి కొట్టేందుకు ఆయన బిసి కార్డును వాడుతున్నారు. తాను బిసి కావడం వల్లనే తనపై విమర్శలు వస్తున్నాయని కట్టా సుబ్రమణ్య నాయుడు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రెడ్లు, కమ్మలు శూద్రకులాలే అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో అగ్రకులాలకు చెందుతారు. కర్ణాటక, దక్షిణ తమిళనాడుల్లో కమ్మలు, రెడ్లు బిసి జాబితాలోకి వస్తారు. సాధారణ జనాభాలో చాలా తక్కువ సంఖ్యలో ఉండడంతో వారిని బిసి జాబితాలో చేర్చారు. అయితే, కర్ణాటక రాష్ట్రంలో కమ్మలు, రెడ్లు పెరిగారు. రాజకీయంగా, పారిశ్రామికంగా కూడా కర్ణాటక రాష్ట్రంలో ప్రాబల్యాన్ని కనబరుస్తున్నారు.
కర్ణాటక రాష్ట్ర రాజకీయాలను ప్రస్తుతం గాలి జనార్దన్ రెడ్డి సోదరులు శాసిస్తున్నారని చెప్పడానికి వెనకాడాల్సిన అవసరం లేదు. రెడ్లు, కమ్మలు కర్ణాటక రాష్ట్రంలో లింగాయత్, వొక్కలిగల స్థాయికి పెరిగారు. కమ్మలు కర్ణాటక రాష్ట్రంలో బిసిలు కావడంతో కట్టా సుబ్రమణ్య నాయుడు తనపై వస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టడానికి బిసి కార్డు వాడుతున్నారని చెప్పవచ్చు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications