చర్చిలలో జగన్ భజన?

ఆయనకు అన్యాయం జరుగుతోందంటూ ఆదివారం ప్రార్థనల్లో పలు చర్చిల్లో పాస్టర్లు భోదించడం పరిపాటిగా మారిందని చెప్పారు. గుంటూరు జిల్లాలో ఇటీవల ప్రారంభించిన చర్చిలో గాస్పెల్ మినిస్ట్రీస్ దైవ సేవకుడు రంజిత్ ఓపిల్ తన ప్రసంగంలో ఏసును పక్కన పెట్టి జగన్ను కొనియాడారని, వైయస్లాంటి బలమైన నేత లేనందువల్లనే రాష్ట్రం ఆందోళనలతో అట్టుడుకుతోందని జగన్ ముఖ్యమంత్రి కావాలని, వచ్చే ఎన్నికల్లో ఇది జరుగుతుందని జోస్యం చెప్పారని చెప్పింది. ఇటీవల కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో క్రైస్తవ మతపెద్దలు నేరుగా ప్రచార బరిలోకి దిగారని ఆరోపించింది. అయితే ఇలా మతంలోకి రాజకీయాలను జొప్పించడం పట్ల క్రైస్తవుల నుండే విమర్శలు ఎదురవుతున్నాయని స్పష్టం చేసింది.
More From
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications