వ్యవసాయానికి పెద్ద పీట వేశాం: వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన బొత్స
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి సారి పూర్తి స్థాయి బడ్జెట్ సిద్దమైంది. ఉదయం 8 గంటలకు ఏపీ కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమై బడ్జెట్ను ఆమోదించింది. అనంతరం బడ్జెట్ ప్రతిని పత్యేక ప్రతినిధి ద్వారా రాష్ట్ర గవర్నర్ వద్దకు పంపారు. మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాలకు శాసనసభలో ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సారి బడ్జెట్లో ఎన్నికల వేళ జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా పెద్ద ఎత్తున సంక్షే మం..నవరత్నాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇక అన్ని రంగాల సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. వ్యవసాయ బడ్జెట్ను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు.

READ MORE
More From
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications