మరో ఐదేళ్లు ఉచిత విద్యుత్: వైయస్

పెరుగుతున్న ధరలను కూడా నియంత్రించాలని ఆయన కలెక్టర్లకు సూచించారు..కోస్తాలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను త్వరితగతిన ఇవ్వాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు, ఇందిరమ్మ రెండవ దశను కూడా వెంటనే పూర్తి చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలు, రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాల్లో ఎలాంటి అవినీతి జరగకుండా సక్రమంగా అమలు జరిగేలా చూడాలని వైఎస్ సూచించారు. హైదరాబాద్ జూబ్లీహాల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ సోమవారం ఉదయం ప్రారుంభమైన విషయం విదితమే.
More From
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications