డిబేట్ : మహర్షి సినిమా పేరుతో మహా దోపిడీపై మీ కామెంట్..?
రిలీజ్ కన్నా ముందే కొన్ని కారణాలతో సూపర్స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాపై వివాదాలు మొదలయ్యాయి. ఏ సినిమాకు లేనంతగా మహేష్ బాబు మహర్షి సినిమాకు టికెట్ ధరలు విపరీతంగా పెంచేశాయి థియేటర్ యాజమాన్యాలు. ఓ వైపు ప్రభుత్వం టికెట్ ధరలు ఎక్కడా పెంచలేదని స్పష్టం చేస్తున్నప్పటికీ తెలంగాణలో 79 థియేటర్లలో యదేచ్ఛగా టికెట్ ధరలు పెంచేశాయి. మహర్షి చిత్రం భారీ బడ్జెట్తో రూపొందించామని అందుకే టికెట్ ధరలు పెంచేందుకు కోర్టు అనుమతి తీసుకున్నామని ఆ చిత్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు చెప్పారు.
ప్రభుత్వం అనుమతి లేకుండా టికెట్ ధరలు ఎలా పెంచుతారని దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని చెప్పారు. ఇప్పటికే టికెట్ ధరల పెంపుపై మహేష్ బాబు ఫ్యాన్స్తో పాటు సినీ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు చెబుతున్నట్లుగా భారీ బడ్జెట్ సినిమా అయితే టికెట్ ధరలు పెంచుకోవడం సబబేనా..? ప్రభుత్వం నిర్ణయాన్ని కాదని టికెట్ ధరలు పెంచడం న్యాయమేనా.. దీనిపై మీ కామెంట్ కింద రాయండి...

-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications