వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేదల గుండెలుదోచిన గజదొంగ - వీరప్పన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం సభ్యునిగా వున్న కోట్ల, అయిదు రాష్ట్రాల్లో అభ్యర్ధులను ఖరారు చేసే కార్యక్రమంలో భాగంగా ఈ మధ్య ఒకటి రెండు సార్లు పార్టీ అగ్రనేత సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర కాంగ్రెస్‌ పగ్గాలను చేతపట్టిన సిఎల్‌పి నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, పిసిసి నాయకుడు సత్యనారాయణ పనితీరును గురించి ఆమెకు ఒక నివేదికను అందజేసినట్టుగా తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X