అల్లాటప్పా కాదంటూ సాక్షి డైలీ

సాక్షి దినపత్రిక వార్తాకథనం ప్రకారం - కోల్కత్తాకు చెందిన 16 కంపెనీలు తాము ఎంచుకున్న సంస్థల్లో ఒక వ్యూహం ప్రకారం పెట్టుబడులు పెడుతుంటాయి. ఒక కంపెనీలో పెట్టుబడులు పెట్టాలని అనుకున్నాయంటే అందులో ఆ 16 కంపెనీలు ఇన్వెస్ట్ చేయాల్సిందే. గత పదేళ్లుగా వాటి యాజమాన్యాలు అనుసరిస్తున్న విధానమిది. అదే పద్ధతిలో జగతిలో ఇవి ఒక గ్రూప్గా పెట్టుబడులు పెట్టాయి. ఈ గ్రూప్ సంస్థలన్నీ ఒకే యాజమాన్యానికి చెందినవి కాబట్టి వాటి చిరునామా కూడా ఒకే విధంగా ఉంటుంది.
కోల్కత్తా కంపెనీలు ఇప్పటికీ క్రియాశీలకంగా ఉన్నాయని, స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయినవేనని, జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడులు పెట్టేందుకు పుట్టుకొచ్చివని కావని, ఇంటర్నెట్లో 2000 నుంచి ఈ కంపెనీల సమాచారం అందుబాటులో ఉందని చెబుతూ అయినా పట్టించుకోకుండా వాస్తవాలను విస్మరించి బోగస్ అంటూ ఉద్దేశపూర్వకంగా బురదజల్లే కార్యక్రమాన్నికొన్ని మీడియా సంస్థలు పెట్టుకున్నాయని సాక్షి దినపత్రిక వ్యాఖ్యానించింది.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications