అందానికి ఆభరణాలు తొడిగితే ఇలాగే(పిక్చర్స్)
హైదరాబాద్: ఆభరణాలకు సంబంధించి అతిపెద్ద ఫెయిర్గా గుర్తింపు పొందిన హైదరాబాద్ జువెల్లరీ, పెర్ల్ అండ్ జెమ్స్ ఫెయిర్ ఆధ్వర్యంలో జూన్ 4, 5 తేదీల్లో 9వ జువెల్లరీ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు యూబీఎం ఇండియా ఎండీ యోగేష్ ముద్దాస్ తెలిపారు.
హోటల్ తాజ్కృష్ణలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ప్రఖ్యాత ఆభరణాల ఉత్పత్తిదారులు, వ్యాపారులు పాల్గొనే ఈ ఫెయిర్ నగరంలోని వ్యాపారులకు ఉపయోగపడుతుందన్నారు.
ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్న ఫెయిర్ను ఈ ఏడాది హెచ్ఐసిసిలోని నోవాటెల్ హోటల్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనంతరం నగరానికి చెందిన ఆయా జువెల్లరీ మానుఫ్యాక్చరర్స్ రూపొందించిన కలెక్షన్స్ను మోడల్స్ ధరించి ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జువెల్లరీ మానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేందర్ కుమార్ తయాల్, హైదరాబాద్ జువెల్లరీ అసోసియేషన్ నేత అవినాష్, యూబీఎం ప్రతినిధి అపూర్వ కుమార్, ఏపీ బంగారు, వెండి, వజ్రాభరణాల వ్యాపారుల సమాఖ్య అధ్యక్షుడు సూర్యప్రకాశ్, డిజైనర్ నేహాలుల్లా తదితరులు పాల్గొన్నారు.

యూబీఎం ఫెయిర్
ఆభరణాలకు సంబంధించి అతిపెద్ద ఫెయిర్గా గుర్తింపు పొందిన హైదరాబాద్ జువెల్లరీ, పెర్ల్ అండ్ జెమ్స్ ఫెయిర్ ఆధ్వర్యంలో జూన్ 4, 5 తేదీల్లో 9వ జువెల్లరీ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు యూబీఎం ఇండియా ఎండీ యోగేష్ ముద్దాస్ తెలిపారు.

యూబీఎం ఫెయిర్
హోటల్ తాజ్కృష్ణలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ప్రఖ్యాత ఆభరణాల ఉత్పత్తిదారులు, వ్యాపారులు పాల్గొనే ఈ ఫెయిర్ నగరంలోని వ్యాపారులకు ఉపయోగపడుతుందన్నారు.

యూబీఎం ఫెయిర్
ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్న ఫెయిర్ను ఈ ఏడాది హెచ్ఐసిసిలోని నోవాటెల్ హోటల్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

యూబీఎం ఫెయిర్
అనంతరం నగరానికి చెందిన ఆయా జువెల్లరీ మానుఫ్యాక్చరర్స్ రూపొందించిన కలెక్షన్స్ను మోడల్స్ ధరించి ప్రదర్శించారు.

యూబీఎం ఫెయిర్
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జువెల్లరీ మానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేందర్ కుమార్ తయాల్, హైదరాబాద్ జువెల్లరీ అసోసియేషన్ నేత అవినాష్, యూబీఎం ప్రతినిధి అపూర్వ కుమార్, ఏపీ బంగారు, వెండి, వజ్రాభరణాల వ్యాపారుల సమాఖ్య అధ్యక్షుడు సూర్యప్రకాశ్, డిజైనర్ నేహాలుల్లా తదితరులు పాల్గొన్నారు.

యూబీఎం ఫెయిర్
ఆభరణాలకు సంబంధించి అతిపెద్ద ఫెయిర్గా గుర్తింపు పొందిన హైదరాబాద్ జువెల్లరీ, పెర్ల్ అండ్ జెమ్స్ ఫెయిర్ ఆధ్వర్యంలో జూన్ 4, 5 తేదీల్లో 9వ జువెల్లరీ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు యూబీఎం ఇండియా ఎండీ యోగేష్ ముద్దాస్ తెలిపారు.

యూబీఎం ఫెయిర్
హోటల్ తాజ్కృష్ణలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ప్రఖ్యాత ఆభరణాల ఉత్పత్తిదారులు, వ్యాపారులు పాల్గొనే ఈ ఫెయిర్ నగరంలోని వ్యాపారులకు ఉపయోగపడుతుందన్నారు.

యూబీఎం ఫెయిర్
ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్న ఫెయిర్ను ఈ ఏడాది హెచ్ఐసిసిలోని నోవాటెల్ హోటల్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

యూబీఎం ఫెయిర్
అనంతరం నగరానికి చెందిన ఆయా జువెల్లరీ మానుఫ్యాక్చరర్స్ రూపొందించిన కలెక్షన్స్ను మోడల్స్ ధరించి ప్రదర్శించారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications