హైదరాబాద్ అంటే ఇష్టం: మన్నారా చోప్రా(పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాద్ అంటే తనకు చాలా ఇష్టమని బాలీవుడ్ నటి మన్నారా చోప్రా అన్నారు. ముంబై మాదిరిగా వ్యాపార దృక్పథంతో ఇక్కడి వారు ఆలోచించరని, ఆత్మీయతను పంచుతారని, ఆదరిస్తారని తెలిపారు.
సోమవారం అమీర్పేట్లోని గ్రీన్ పార్క్ మ్యారీగోల్డ్ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. తెలుగులో ఓ చిత్రం చేశానని తెలిపారు. సునీల్ శర్మ, సాయిధర్మతేజలతో మరో రెండు చిత్రాలు రాబోతున్నాయని చెప్పారు.
హిందీలో తాను చేసిన ‘జిద్' ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నారు. దక్షిణాదిన మంచి అవకాశాలు వస్తున్నాయని మన్నారా చోప్రా తెలిపారు.
మన్నారా చోప్రా
హైదరాబాద్ అంటే తనకు చాలా ఇష్టమని బాలీవుడ్ నటి మన్నారా చోప్రా అన్నారు.
మన్నారా చోప్రా
ముంబై మాదిరిగా వ్యాపార దృక్పథంతో ఇక్కడి వారు ఆలోచించరని, ఆత్మీయతను పంచుతారని, ఆదరిస్తారని తెలిపారు.
మన్నారా చోప్రా
సోమవారం అమీర్పేట్లోని గ్రీన్ పార్క్ మ్యారీగోల్డ్ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు.
మన్నారా చోప్రా
తెలుగులో ఓ చిత్రం చేశానని తెలిపారు. సునీల్ శర్మ, సాయిధర్మతేజలతో మరో రెండు చిత్రాలు రాబోతున్నాయని చెప్పారు.
మన్నారా చోప్రా
హిందీలో తాను చేసిన ‘జిద్' ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నారు. దక్షిణాదిన మంచి అవకాశాలు వస్తున్నాయని మన్నారా చోప్రా తెలిపారు.
మన్నారా చోప్రా
హైదరాబాద్ అంటే తనకు చాలా ఇష్టమని బాలీవుడ్ నటి మన్నారా చోప్రా అన్నారు.