వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ెకల్లాగ్ బి-స్కూల్ డీన్గా దీపక్జైన్
సిడ్నీః ఆస్ట్రేలియా ప్రధాని జాన్ హోవర్డ్స్ తమ దేశ విదేశాంగ విధానంపై చేసిన ప్రసంగంలో భారత్ ఊసు లేకపోవడం పట్ల ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ భారతీయులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యనే కొత్తగా ఏర్పాటయిన ఆస్ట్రేలియా భారతీయ సంఘాల సమాఖ్య గ్రాన్విల్లే టౌన్హాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి తమ ఆవేదనను నిరసనను బహిరంగపర్చింది.
Comments
Story first published: Wednesday, January 3, 2007, 23:53 [IST]