శ్రీకృష్ణ నివేదికపై అనుమానాలు

శ్రీకృష్ణ కమిటీ సభ్యులకు సీమాంధ్ర నాయకులు విందు ఇవ్వాలని నిర్ణయించడంపై కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. ఆ విందుకు వెళ్లకూడదని వారు శ్రీకృష్ణ కమిటీ సభ్యులకు సూచించారు. అందరికీ ఆమోదయోగ్యమైన నివేదిక ఇస్తామని చెబుతున్న శ్రీకృష్ణ కమిటీ సభ్యులు చివరకు ఏ విధమైన కొలికి పెడతారో అనే అనుమానాలు తెలంగాణ అంతటా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాదు విషయంలో శ్రీకృష్ణ కమిటీ చేయబోయే సిఫార్సులపై వివిధ రకాలుగా ప్రచారం జరుగుతోంది. దానిపైనే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా తెలంగాణ శక్తులు డిసెంబర్ తర్వాత ఆందోళన ఉధృతం చేయడానికి సమాయత్తమవుతున్నాయి. శ్రీకృష్ణ కమిటీపై అనుమానాలు ఉండడం వల్లనే ఈ విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పాటు బిజెపి, కాంగ్రెసు తెలంగాణ నాయకత్వం ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. శ్రీకృష్ణ కమిటీ తెంలగాణకు అనుకూలంగా నివేదిక ఇచ్చినా దాన్ని కేంద్ర ప్రభుత్వం చేత అమలు చేయించుకోవడానికి కూడా ఆందోళన చేపట్టక తప్పదనే ఉద్దేశంతో తెలంగాణ శక్తులు ఉన్నాయి.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications