కెసిఆర్ కుమారుడి ఆంధ్రా కనెక్షన్ పై మోహన్ బాబు....

ఇప్పుడు మోహన్ బాబు కెసిఆర్ కుమారుడు కెటీఅర్ ఆంధ్రా లింక్ ను ఎక్స్ పోజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ టీవీ చానల్ వారు పిలిచినా ఈసారి ఈ బాంబు పేల్చాలని ఆయన అనుకుంటున్నారట. ఆంధ్రా యాజమాన్యంలోని ప్రదీప్ కన్ స్ట్రక్షన్స్ లో కెటిఆర్ కు వాటా ఉందన్న విషయాన్ని మోహన్ బాబు వెల్లడించదలచుకున్నారు. ప్రదీప్ యజమానులకు, కెటిఆర్ కు విదేశాల్లో ఉన్నప్పుడే స్నేహ సంబంధాలు ఉన్నట్టు తెలిసింది. ప్రాంతాలు వేరైనంత మాత్రాన వ్యాపార బాంధవ్యాలు ఉండకూడదా అన్నది చర్చనీయాంశం కానుంది. మరో వైపు మోహన్ బాబు మహిళలను చిన్న చూపు చూస్తూ ఎక్కువగా మాట్లాడుతున్నారన్నది మరో ఆరోపణ. ఇవనీ త్వరలో ఏ చానల్ లో నైనా చర్చకు రావచ్చు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications