మళ్ళీ ఉండవల్లి వ్యూహాలు!

వైఎస్ మరణం ఉండవల్లిని బాగా కుంగదీసింది. అయినా ఆయన తేరుకుని సోనియా గాంధీ వచ్చే సమయానికి హైదరాబాద్ చేరుకుని ఆమె వెంటనే ఉన్నారు. మొన్న సోనియా గాంధీని కలిసిన ఉండవల్లి తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్ది పై ఆమెకు కొంత సమాచారం అందించినట్టు సమాచారం. వైఎస్ వంటి నాయకుడిని తిరిగి తెచ్చుకోలేమని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. జగన్ కు అనుకూలంగానే ఆయన చెప్పినా సోనియాగాంధీ అందుకు అనుకూలంగా స్పందించలేదని, అందువల్ల ఆ విషయంలో పట్టుబట్టకుండా ఉండవల్లి బయటపడినట్టు సమాచారం. వైఎస్ కాకుండా ఆ కుటుంబానికి చెందని మరో వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఉండవల్లి వ్యూహాలు నడవవు. ఆయనకు మళ్ళీ టికెట్ వచ్చినా గెలుపు కష్టమవుతుంది. అందువల్ల ఈ అపర చాణుక్యుడు జగన్ ముఖ్యమంత్రి కావడానికి వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.
More From
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications