మళ్ళీ ఉండవల్లి వ్యూహాలు!

వైఎస్ మరణం ఉండవల్లిని బాగా కుంగదీసింది. అయినా ఆయన తేరుకుని సోనియా గాంధీ వచ్చే సమయానికి హైదరాబాద్ చేరుకుని ఆమె వెంటనే ఉన్నారు. మొన్న సోనియా గాంధీని కలిసిన ఉండవల్లి తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్ది పై ఆమెకు కొంత సమాచారం అందించినట్టు సమాచారం. వైఎస్ వంటి నాయకుడిని తిరిగి తెచ్చుకోలేమని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. జగన్ కు అనుకూలంగానే ఆయన చెప్పినా సోనియాగాంధీ అందుకు అనుకూలంగా స్పందించలేదని, అందువల్ల ఆ విషయంలో పట్టుబట్టకుండా ఉండవల్లి బయటపడినట్టు సమాచారం. వైఎస్ కాకుండా ఆ కుటుంబానికి చెందని మరో వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఉండవల్లి వ్యూహాలు నడవవు. ఆయనకు మళ్ళీ టికెట్ వచ్చినా గెలుపు కష్టమవుతుంది. అందువల్ల ఈ అపర చాణుక్యుడు జగన్ ముఖ్యమంత్రి కావడానికి వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.
More From
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications