కెసీఆర్ తదుపరి వ్యూహం ఎలా ఉండబోతోంది?

ఆయా పార్టీల కార్యకర్తలు తప్ప సామాన్య జనం ఈ ఉద్యమంలో లేరు. కెసీఆర్ నిరాహార దీక్ష సమయంలో కూడా హైదరాబాద్ లోని స్ధానికులు బస్ధీల నుంచి పెద్దగా బయటికి రాలేదు. కెసిఆర్ ఉద్యమం కూడా విద్యార్ధులకు, ఉద్యోగులకు పరిమితమైంది. మొదటి నుంచి హింసా రహితంగా ఉద్యమం సాగించాలని కెసిఆర్ చెబుతూ వస్తున్నారు. ఉద్యమం హింసాయుతంగా మారితే స్టీరింగ్ ఎవరి చేతుల్లోనూ ఉండదు.
ఈ పరిస్ధితిలో కెసిఆర్ గాంధీగిరికి పరిమితం కానున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్నో దశాబ్దాలు ఎదురు చూశారు కాబట్టి మరో నాలుగేళ్లు ఓర్చుకోవడం పెద్ద విషయం కాదని ఆయన శ్రేయోభిలాషులు సలహా ఇస్తున్నారు. ఈలోపు హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి కేంద్రం ముందుకు వస్తే దానికంటే నాలుగేళ్ళు వేచి ఉండి హైదరాబాద్ తో సహా తెలంగాణను సాధించుకోవడమే ఉత్తమమని కెసిఆర్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో కేంద్రం చేయబోయే స్పష్టమైన ప్రకటన ద్వారానే అన్ని విషయాలు స్పష్టమౌతాయి.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications