జగన్ తో రోశయ్య బిగ్ ఫైట్

వైయస్ ఉన్నప్పుడు నిధుల విడుదల ఆగలేదని, తాను మాత్రమే వాటిని నిలుపుదల చేసి బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నానన్నట్లుగా కృష్ణయ్యతో జగనే ఆందోళన చేయించి, బీసీలను తనపైకి ఉసిగొల్పుతున్నారని రోశయ్య అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి దినపత్రికలో కూడా రోశయ్యకు వ్యతిరేక కథనాలు వస్తున్నాయి. ఆ అసహనంతోనే రోశయ్య 'వైయస్ దేవుడు, నేను రాక్షసుడినా" అంటూ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేయవలసి వచ్చింది.
జగన్ తనను కుల సంకటంలో ఇరికించి, నాయకులతో బీసీ వ్యతిరేక ముద్ర వేయడం వల్లే రోశయ్య కూడా దానికి పై ఎత్తుగా వైయస్ వర్గీయులైన బీసీ మంత్రులతోనే వైయస్ హయాం నుంచి ఫీజుల బకాయిలు ఉన్నాయంటూ ప్రకటింపచేశారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి, వైయస్ జమానా నుంచి ఫీజుల బకాయిలున్నాయని ప్రకటించిన 8 మంత్రుల్లో ఆరుగురు పూర్తిగా జగన్ మద్దతుదారులే కావడంతో..రోశయ్య వ్యూహాత్మకంగా వ్యవహరించి వారినే తెరపైకి తెచ్చి జగన్ వ్యూహాన్ని దెబ్బకొట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications