జగన్ తో రోశయ్య బిగ్ ఫైట్

వైయస్ ఉన్నప్పుడు నిధుల విడుదల ఆగలేదని, తాను మాత్రమే వాటిని నిలుపుదల చేసి బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నానన్నట్లుగా కృష్ణయ్యతో జగనే ఆందోళన చేయించి, బీసీలను తనపైకి ఉసిగొల్పుతున్నారని రోశయ్య అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి దినపత్రికలో కూడా రోశయ్యకు వ్యతిరేక కథనాలు వస్తున్నాయి. ఆ అసహనంతోనే రోశయ్య 'వైయస్ దేవుడు, నేను రాక్షసుడినా" అంటూ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేయవలసి వచ్చింది.
జగన్ తనను కుల సంకటంలో ఇరికించి, నాయకులతో బీసీ వ్యతిరేక ముద్ర వేయడం వల్లే రోశయ్య కూడా దానికి పై ఎత్తుగా వైయస్ వర్గీయులైన బీసీ మంత్రులతోనే వైయస్ హయాం నుంచి ఫీజుల బకాయిలు ఉన్నాయంటూ ప్రకటింపచేశారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి, వైయస్ జమానా నుంచి ఫీజుల బకాయిలున్నాయని ప్రకటించిన 8 మంత్రుల్లో ఆరుగురు పూర్తిగా జగన్ మద్దతుదారులే కావడంతో..రోశయ్య వ్యూహాత్మకంగా వ్యవహరించి వారినే తెరపైకి తెచ్చి జగన్ వ్యూహాన్ని దెబ్బకొట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications