యాంకర్ ను బెదిరించిన సుబ్బిరామిరెడ్డి

టీవీ9కు మరో షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు నాయని నర్సింహారెడ్డి అంతకు ముందే ఓ షాక్ ఇచ్చారు. వివాదాన్ని పరిష్కరించడానికి కాకుండా ఇద్దరు వ్యక్తులను చర్చకు పిలిచి వివాదాన్ని మరింతగా రెచ్చగొట్టడమే టీవీ9 పనిగా పెట్టుకుంది. దానికి అది మూల్యం చెల్లించినట్లే భావించాలి. ట్యాంక్ బండ్ పై ఉన్న ఆంధ్రుల విగ్రహాలను కూలుస్తామని తెరాస నాయకుడు కెటి రామారావు చేసిన ప్రకటనపై చర్చ నిర్వహించింది. దానికి నాయని నర్సింహారెడ్డిని, ఆంధ్ర మేధావుల సంఘం నాయకుడు చలసాని శ్రీనివాస్ ను ఆహ్వానించింది. మీరెప్పుడు విగ్రహాలను కూలగొడతారని టీవీ9 ప్రతినిధి అడగడంతో నాయని నర్సింహారెడ్డి భగ్గుమన్నారు. శత్రుత్వాన్ని పెంచడానికి ఆంధ్రకు చెందినవారు అర్థం లేని ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నారని నాయని నర్సింహారెడ్డి ఒంటికాలి మీద లేచారు. వివాదాలను రచ్చ చేయడం టీవీ చానెళ్లు చేయడం రాజకీయ నాయకులకు అసహనాన్ని తెప్పిస్తోందని అనడానికి ఇది మంచి ఉదాహరణ.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications