వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్జితం స్కాంలో టీవీ9 సిబ్బంది: టిటిడీ చైర్మన్

By Santaram
|
Google Oneindia TeluguNews

Adikesavulu Naidu
ఏ విషయాన్ని అయినా స్పష్టంగా చెప్పడం టిటిడీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు ప్రత్యేకత. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఆయన మీద సారా వ్యాపారి అన్న విమర్శలు ఉన్నాయి. ఆధ్యాత్మిక గురువు బాబా రామ్ దేవ్ ఆ విమర్శ చేశారు. అయితే మంచి వ్యాపారి అయిన ఆది కేశవులు నాయుడు తనదైన శైలిలో ఆ విమర్శలను తిప్పికొట్టారు. గాలిని అమ్ముకునే వ్యక్తిగా బాబా రామ్ దేవ్ ను ఆయన చిత్రీకరించారు.

ఆయన మాటలనే చదవండి "కొందరు తిరుమలను కాపాడదాం రండని..దీన్నో రాజకీయ వేదికగా చేసుకుంటున్నారు. టీవీ9 వాళ్లు తిరుమల కొండను కాపాడదాం అంటున్నారు. వాళ్ల టీవీలో ఉండేవాళ్లే ఆర్జితం టికెట్ల స్కాంలో ఉన్నారని..ఉద్యోగం నుంచి తొలగించారు."

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X