తెలంగాణ: కాశ్మీర్కు తక్కువ, గూర్ఖాలాండ్కు ఎక్కువ

ఇటు తెలంగాణకు సీమాంధ్రులు ఒప్పుకోక పోవడం, హైదరాబాదులోని తెలంగాణకు తెలంగాణవారు ఒప్పుకోక పోవడంతో కేంద్రం జమ్ముకాశ్మీర్, గూర్ఖాలండ్ తరహా ప్యాకేజీతో ముందుకు వచ్చేలా కనిపిస్తోంది. కేంద్రం జమ్ముకాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించింది. ఇటీవలే గూర్ఖాలాండ్కు స్వయం పాలనా ప్యాకేజీని కేంద్రం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించి ఆమోదించారు. ఈ రెండింటిని పరిగణలోకి తీసుకొని జమ్ము కాశ్మీర్కు తక్కువ, గూర్ఖాలాండ్కు ఎక్కువగా మరో కొత్త ప్రతిపాదనను కేంద్రం తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కాశ్మీర్, గూర్ఖాలాండ్ రాష్ట్రాలు దేశ సరిహద్దులలో ఉన్నందున దేశభద్రత దృష్ట్యా తెలంగాణకు వాటికి సంబంధం లేదని తెలంగాణ వారి వాదన.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications