తెలంగాణ: కాశ్మీర్కు తక్కువ, గూర్ఖాలాండ్కు ఎక్కువ

ఇటు తెలంగాణకు సీమాంధ్రులు ఒప్పుకోక పోవడం, హైదరాబాదులోని తెలంగాణకు తెలంగాణవారు ఒప్పుకోక పోవడంతో కేంద్రం జమ్ముకాశ్మీర్, గూర్ఖాలండ్ తరహా ప్యాకేజీతో ముందుకు వచ్చేలా కనిపిస్తోంది. కేంద్రం జమ్ముకాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించింది. ఇటీవలే గూర్ఖాలాండ్కు స్వయం పాలనా ప్యాకేజీని కేంద్రం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించి ఆమోదించారు. ఈ రెండింటిని పరిగణలోకి తీసుకొని జమ్ము కాశ్మీర్కు తక్కువ, గూర్ఖాలాండ్కు ఎక్కువగా మరో కొత్త ప్రతిపాదనను కేంద్రం తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కాశ్మీర్, గూర్ఖాలాండ్ రాష్ట్రాలు దేశ సరిహద్దులలో ఉన్నందున దేశభద్రత దృష్ట్యా తెలంగాణకు వాటికి సంబంధం లేదని తెలంగాణ వారి వాదన.
More From
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications