'శివ'తాండవం వెనుక జగన్ ఉన్నారా?

ప్రభుత్వం పటిష్టతకు కాంగ్రెస్, పీఆర్పీ దోస్తీని జీర్ణించుకోలేని జగన్ సీనియర్లచే ఈ ఆరోపణలు చేయిస్తున్నట్టుగా భావిస్తున్నారు. పీఆర్పీలో శివశంకర్ ఉన్నప్పుడు ఆయన తన తనయుడు కలిసి తెలంగాణలో టిక్కెట్లు అమ్ముకున్నారా అని ఆమె ప్రశ్నించింది. కాంగ్రెస్ పార్టీనుండి గెంటి వేస్తే బయటకు వచ్చిన శివశంకర్ను పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి చేరదీశారన్నారు. చేరదీసిన వ్యక్తినే ఇప్పుడు శివశంకర్ దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
More From
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications