వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాబాను చంపింది ట్రస్టు సభ్యులేనా?
ఆస్పత్రికి చేరకముందు బాబాకు అన్నం పెట్టకుండా హింసించారని ఆయన అంటున్నారు. సత్యసాయి బాబాకు అందించిన వైద్య సేవల వివరాలను, అడ్మిషన్ రిజిష్టర్ నకలుతో పాటు కేస్ షీట్, బాబాకు చేసిన శస్త్ర చికిత్స వివరాలు తెలపాలని సమాచార హక్కు చట్టం కింద మే 6వ తేదీన సత్య సాయి సేవా ట్రస్టు ప్రజా సంబంధాల అధికారికి దరఖాస్తు చేశానని, తనకు సమాచారం ఇవ్వకపోతే హైకోర్టుకు వెళ్తానని ఆయన చెప్పారు.
English summary
Former Minister G Nagi Reddy accused Sri Sathya Sai trust members for the death of Sathya Sai Baba.
Story first published: Tuesday, May 29, 2012, 11:49 [IST]