వైయస్ జగన్ మూడో ఎంపీ ఎవరు?

వైయస్ జగన్ను బలపరిచే పార్లమెంటు సభ్యుడు కచ్చితంగా రాయలసీమ నుంచే ఉంటాడనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే, మంత్రి పదవి కోల్పోయిన సాయి ప్రతాప్ కావచ్చుననే అనుమానం కూడా వచ్చింది. అయితే, ఆ ఎంపి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి బంధువని అంటున్నారు. దాంతో సాయిప్రతాప్ విషయాన్ని కొట్టిపారేయవచ్చు. బహుశా, అనంత వెంకట్రామి రెడ్డి కావచ్చునని కాంగ్రెసు వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
More From
-
AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..! -
కావూరి ఇక లేరు, ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానానికి ముగింపు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన!












Click it and Unblock the Notifications