ఈనాడుతో వైయస్ జగన్ బుక్లెట్

అయితే, ఆ లఘు పుస్తకంలో కొత్త విషయాలేమీ లేవు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై, రాష్ట్ర ప్రభుత్వంపై జగన్ చేస్తున్న విమర్శలు, సాక్షి దినపత్రికలో రాసిన వార్తాకథనాలు క్రోడీకరించి ఆ పుస్తకం రాసినట్లుంది. తనపై సిబిఐ దర్యాప్తు జరగడం రాజకీయ కుట్రలో భాగమని, వైయస్ హయాంలో జరిగిన నిర్ణయాలపై మంత్రివర్గం బాధ్యత వహించాలని అంటూ అందులో రాశారు. కొసమెరుపు ఏమిటంటే, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి జగన్ వ్యవహారాన్ని ఎత్తిచూపుతూ మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది.












Click it and Unblock the Notifications