ఒకే దారిలో కనిమొళీ, వైయస్ జగన్

సరిగ్గా, కనిమొళి దారిలోనే వైయస్ జగన్ నడిచారని ఆయన ప్రత్యర్థులు ప్రచారం సాగిస్తున్నారు. ఈ ప్రచారంలో నిజం కూడా లేకపోలేదు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వివిధ ప్రాజెక్టులను పెద్దలకు కట్టబెట్టి ఆ పెద్దల ద్వారా తన సంస్థల్లో వైయస్ జగన్ పెట్టుబడులు పెట్టించుకున్నారని, తద్వారానే ఆయన దేశంలోనే అతి పెద్ద రాజకీయ కుబేరుడిగా ఎదిగారని ఆరోపణలు వస్తున్నాయి. జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు ఏయే రూపాల్లో ఎప్పుడెప్పుడు ప్రవహించాయో కూడా పత్రికలు, ప్రతిపక్షాలూ బయటపెట్టాయి. ఏమైనా, న్యాయం అందరికీ ఒకే రకంగా ఉండాలి కదా అని అంటే అది ఎవరి తప్పూ కాకపోవచ్చు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications