గాలి పిఎ అలీఖాన్ ఆస్తి కోట్లపైనే

స్టీల్ మిల్లు, బ్రాహ్మణి స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపన పనులు చూడడానికి గాలి జనార్దన్ రెడ్డి అలీఖాన్ను నియమించుకున్నట్లు సమాచారం. అక్రమ మైనింగ్ గురించి అలీఖాన్కు చాలా విషయాలు తెలుసునని సిబిఐ భావిస్తోంది. 60 లక్షల టన్నుల ముడి ఇనుము అక్రమంగా తరలినట్లు అలీఖాన్ ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి అరెస్టయి నాలుగున్నర నెలలు అవుతోంది. అయినా అలీఖాన్ ఆచూకీ దొరకడం లేదు. అతని కోసం సిబిఐ లుకవుట్ నోటీసులు కూడా జారీ చేసింది. అలీఖాన్ విషయంలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నామా అనే మీమాంసలో సిబిఐ పడినట్లు చెబుతున్నారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications