కిరణ్ కుమార్ రెడ్డితో జెసి దివాకర్ రెడ్డి రాజీ

మారిన పరిస్థితిలో జెసి దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రికి దగ్గరైనట్లు చెబుతున్నారు. ఆయన బుధవారం ఉదయం ఢిల్లీలో ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీలోని తన ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలకు జెసి దివాకర్ రెడ్డి అండదండలు అందించడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఏమైనా, ముఖ్యమంత్రి తనదైన ముద్రను వేసి, మరింత బలోపేతం కావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications