వైయస్సార్ బాటలో కెసిఆర్, నేతలకు గాలం

తాజాగా, ఐదుగురు తెలంగాణ కాంగ్రెసు లోకసభ సభ్యులకు ఆయన గాలం వేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పొన్నం ప్రభాకర్, మందా జగన్నాథం, జి. వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను తెరాసలోకి తీసుకోవడానికి ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. శాసనసభ్యులకు కూడా ఆయన గాలం వేస్తున్నారట. రాజీనామాలు చేయండి, రండి, గెలవండి అనే నినాదం ఇప్పుడు కెసిఆర్ నోట వినిపిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications