పయ్యవుల జోష్: జగన్ విగ్రహాలు, కెసిఆర్ విభజన

ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానిస్తూ - విగ్రహ రాజకీయాలు, విభజన రాజకీయాలు ఓడిపోయాయని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సందు లేకుండా వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తూ పోవడంపై, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు రాష్ట్ర విభజనను కోరుతుండడంపై ఆయన వ్యాఖ్యానం చేశారని అర్థమవుతోంది. ఎవరి ఆనందం వారిది, ఏం చేస్తాం.












Click it and Unblock the Notifications