తరుణ్ తేజ్పాల్ బలవంతం చేయలేదట!
ముంబై: లైంగిక దాడి కేసును ఎదుర్కుంటున్న తరుణ్ తేజ్పాల్ కొత్త మార్గం ఎన్నుకున్నాడు.లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ అది బలవంతపు చర్య కాదని, ఆమెకు తెలిసే జరిగిందని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే, బాధిత మహిళా జర్నలిస్టు మాత్రం తేజ్పాల్ లైంగిక దాడికి పాల్పడినట్లు చెబుతోంది.
తేజ్పాల్ కస్టడీ గడువు శుక్రవారంతో ముగియనుండడంతో పొడిగింపు కోరాలని పోలీసులు భావిస్తున్నారు. విచారణలో ఆయన వెల్లడించిన వివరాల మేరకు మేనేజింగ్ ఎడిటర్ షోమా ఛౌదరితోపాటు మరో ముగ్గురికి సమన్లు జారీ చేశామన్నారు. మరోవైపు ఈ కేసుపై మహిళా జడ్జితో ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చెప్పారు.

తరుణ్ తేజ్పాల్ను లైంగిక దాడి కేసులో గోవా పోలీసులు అరెస్టు చేసి, తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. తరుణ్ తేజ్పాల్పై మహిళా జర్నలిస్టు లైంగిక దాడి చేశాడంటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
గోవాలో తరుణ్ తేజ్పాల్ ఓ కార్యక్రమం సందర్భంగా హోటల్లో మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications