అందుకే మోడీని అభినందించలేదన్న రాజపక్ష

ఐక్యరాజ్యసమితిలో జరిగే సమావేశంలో కలిసినపుడు తప్పకుండా మోడీని అభినందిస్తానని అన్నారు. మోడీ తన పుట్టిన రోజు నాడు చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్తో బీజీగా ఉన్నారని, అలాంటి సమయంలో డిస్టర్బ్ చేయవద్దనే విష్ చేయలేదని రాజపక్ష బీజేపీ నేతలకు చెప్పారు. రాజపక్షతో జరిగిన 45 నిమిషాల సమావేశంలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని మురళీధర రావు అన్నారు.
ప్రధానంగా తమిళజాతుల సమస్యపై మనసు విప్పి మాట్లాడారన్నారు. తమిళ్ నేషనల్ అలయన్స్తో చర్చలు తిరిగి ప్రారంభించాలని కోరినట్టు తెలిపారు. ప్రాంతీయ సాంస్కృతిక పర్యాటక ప్రోత్సాహక కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని కోరామన్నారు.
More From
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications