మా అమ్మ ఓటు నేను వేయొచ్చా: మోహన్బాబు
తిరుపతి: చిత్తూరు జిల్లాలోని రంగంపేటలో ఓటు వేసే సమయంలో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు హంగామా చేశారు. తన అమ్మ వయో వృద్ధురాలని, ఆమె నడవలేని స్థితిలో ఉన్నారని ఆమె ఓటు తాను వేయొచ్చనా అని ఆయన పోలింగ్ నిర్వహణాధికారిని అడిగారు.
అలా వేయడానికి వీలు లేదని అధికారి సమాధానమిచ్చారు. ఆమెను పోలింగ్ బూత్కు తీసుకొచ్చి, ఆమెను ఈవీఎం వద్దకు తీసుకెళ్లి, ఆమె చెప్పిన గుర్తుకు ఓటు వేయాల్సిందిగా అధికారి సూచించారు. దీంతో మోహన్ బాబు తన తల్లితో ఓటు వేయించారు.

సీమాంధ్రలో జరుగుతున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్లో భాగంగా మోహన్ బాబు తన సొంత ఊరు రంగంపేటలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోహన్ బాబుతో పాటు కుమారుడు మంచు విష్ణు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మనకు నిరంతరం అందుబాటులో ఉండే నేతకు ఓటు వేయాలంటూ పలువురు మహిళా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత తన కుమారుడు మంచు విష్ణు, తల్లితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications