ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటికి టోకరా?
విశాఖ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహన్ రావుకు చెందిన కోట్ల రూపాయల స్థలాన్ని కొందరు వ్యక్తులు తమదేనంటూ మరొకరికి కుటుంబ సభ్యుల పేరుతో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేశారని వార్తలు వచ్చాయి.
కంభంపాటి మేనేజింగ్ డైరెక్టరుగా ఉన్న కంపెనీకి చెందిన పదకొండున్నర ఎకరాల ఖాళీ స్థలం విశాఖలోని మర్రిపాలెం సర్వే నెంబర్ 59, 59లో ఉంది. అయితే, ఈ స్థలాన్ని మరొకరికి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేశారని కంభంపాటి స్వయంగా ఫిర్యాదు చేశారు.

దీంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ సంఘటనకు సంబంధించి అక్కయ్యపాలెం సబ్ రిజిస్ట్రార్ను సస్పెండ్ చేశారు. ఈ స్థలాన్ని కంభంపాటి పదకొండేళ్ల క్రితం కొనుగోలు చేశారని తెలుస్తోంది. అయితే, దీనిని కొందరు వ్యక్తులు గత నెల 23న నలుగురు వ్యక్తులకు కుటుంబ సభ్యుల పేరుతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేశారని తెలుస్తోంది.
-
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..!












Click it and Unblock the Notifications