హైదరాబాద్లోని బాబు ఇల్లు ఇక ఏపీ క్యాంప్ ఆఫీస్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసం ఏపీ క్యాంప్ కార్యాలయంగా మారుతోంది. హైదరాబాదులోని మదీనగూడలోని బాబు ఇల్లు క్యాంప్ కార్యాలయం కానుంది.
గురువారం నాడు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని మదీనగూడలోని చంద్రబాబు ఇంటిని క్యాంప్ రెసిడెన్స్గా ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి చంద్రబాబు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా తన ఇంటిని అధికారిక కార్యక్రమాల కోసం వినియోగించనున్నారు.

అదే సమయంలో హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్లోని క్యాంప్ కార్యాలయం పైన ఆర్డర్లో ఎలాంటి ప్రస్తావన లేదు. విభజన నేపథ్యంలో.. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో చంద్రబాబుకు దీనిని అధికారిక కార్యాలయంగా ఇచ్చారు. అయితే, చంద్రబాబు విజయవాడకు వెళ్లిన తర్వాత లేక్ వ్యూ గెస్ట్ హౌస్ను ఉపయోగించడం లేదనే చెప్పవచ్చు.
-
చరిత్ర సృష్టించిన ఏపీ జెన్ కో.. 6160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో.. -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications