'షారుక్, అమీర్ మాట్లాడేందుకు భయపడుతున్నారు'
ముంబై: బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పలు అంశాల పైన మాట్లాడేందుకు బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్లు భయపడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అందుకు తమ వ్యాఖ్యల పైన వ్యతిరేక స్పందన రావడమే కారణమని వ్యాఖ్యానించారు.
ఏ విషయం పైన అయినా మాట్లాడేందుకు వారిద్దరు భయపడుతున్నారని స్పష్టం చేశారు. సోనమ్ కపూర్ నటించిన 'నీరజ' చిత్రంలోని ఓ పాటను బుధవారం నాడు విడుదల చేశారు. ఈ ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

షారూక్, ఆమీర్ లాంటి నటులు సామాజిక అంశాలపై తమ అభిప్రాయాలు చెబుతుంటే వాటికి వ్యతిరేక స్పందన వస్తోందన్నారు. అభిప్రాయాలు మంచివైనా చెడ్డవైనా వారికి మనం మద్దతుగా ఉండాలని సూచించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉందన్నారు.
గత ఏడాది షారూక్ ఖాన్, అమీర్ ఖాన్లు దేశంలో అహనం పెరిగిపోతోదంటూ వ్యాఖ్యానించి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీని పైన పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. వారిద్దరి పైన సామాజిక అనుసంధాన వేదికల్లోను దుమ్మెత్తిపోశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications