బీజేపీ మహిళా నేతకు అందరి ముందు ఐ లవ్యూ చెప్పాడు
చెన్నై: తమిళనాడులో భారతీయ జనతా పార్టీ మహిళా ఎమ్మెల్యే పట్ల ఓ యువకుడు అనుచితంగా ప్రవర్తించాడు. సదరు మహిళా ఎమ్మెల్యేకు అందరి ఎదుట ఐ లవ్యూ చెప్పాడు. దీంతో బీజేపీ కార్యకర్తలను ఆయనను చితకబాది, పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన రెండు రోజుల క్రితం జరిగింది.
తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శి వానతి శ్రీనివాసన్. ఈమే బాగా మాట్లాడుతారు. అందరితోను చొరవగా ఉంటారు. అలాంటి వానతి శ్రీనివాసన్కు పాతికేళ్ల వయస్సు వ్యక్తి ఐ లవ్యూ చెప్పారు.

శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు కోవైలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వానతి శ్రీనివాసన్ అతిథిగా వచ్చారు. కార్యక్రమం ముగిసిన తర్వాత పలువురు కార్యకర్తలు ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. సెల్ఫీలు కూడా దిగారు.
వారితో పాటు వచ్చిన తంజావూరుకు చెందిన ముత్తవేల్ అనే యువకుడు ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అలా చెయ్యి వదలకుండా పట్టుకున్నాడు. అంతేకాకుండా, ఐ లవ్యూ అని చెప్పాడు. దీంతో ఆమె ఖంగు తిన్నారు. చుట్టూ ఉన్న బిజెపి కార్యకర్తలు అతనిని పోలీసులకు అప్పగించారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications