'ప్లీనరీ అంటే తెలియని షర్మిల, విజయమ్మ, రోజా, లక్ష్మీపార్వతి'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు లక్ష్మీపార్వతి, రోజా, షర్మిల, వైయస్ విజయమ్మలకు ప్లీనరీ అంటే అర్థం తెలియదని తెలుగు యువత నాయకులు శివనాగమల్లేశ్వర రావు ఎద్దేవా చేశారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు లక్ష్మీపార్వతి, రోజా, షర్మిల, వైయస్ విజయమ్మలకు ప్లీనరీ అంటే అర్థం తెలియదని తెలుగు యువత నాయకులు శివనాగమల్లేశ్వర రావు ఎద్దేవా చేశారు.
చదవండి: జగన్ నాతో చెప్పారు, మోడీకి తెలిసిపోయింది: బాబుపై ఊగిపోయిన షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఆదివారం ఆ పార్టీ మహిళా నేతలు లక్ష్మీపార్వతి, రోజా, షర్మిల, వైయస్ విజయమ్మ చేసిన ప్రసంగాలను నిరసిస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో గుంటూరులో నిరసన తెలిపారు.

వైసిపి అధినేత జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసారు. అనంతరం శివనాగమల్లేశ్వర రావు మాట్లాడారు. దేశంలో రైతులకు ఎక్కడా లేనివిధంగా రూ.24,500 కోట్ల రుణాలు మాఫీ చేసింది తమ ప్రభుత్వమే అన్నారు.
Recommended Video

జలయజ్ఞం పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వైయస్ రాజశేఖర రెడ్డి ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
11 ఛార్జీషీట్లలో నిందితుడిగా ఉన్న జగన్కు మంత్రి పదవి చేపట్టి దూసుకెళ్తున్న లోకేష్కు ఏ మాత్రం పోలిక లేదన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్చంధంగా 33
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications