కాంగ్రెసును తిట్టా, కోపం పోయింది: రాములమ్మ

ఎన్ని దుష్టశక్తులు ప్రయత్నించినా తెలంగాణ ఇక ఆగదని ఆమె అన్నారు. సమైక్యవాదం వల్లనే తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నుంచి విజయశాంతి సస్పెన్షన్కు గురైన విషయం తెలిసిందే. ఆమె కాంగ్రెసు పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆమె మెదక్ లోకసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రాష్ట్రపతి పాలన పెట్టి విభజన
విభజన నిర్ణయం అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని అంటూ తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని ఢిల్లీ పెద్దలను కోరామని, వారు సుముఖంగా స్పందించారని పాల్వాయి చెప్పారు.
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, శాంతిభద్రతలు అదుపులో లేవని ఆయన అన్నారు. ఈ మేరకు ఢిల్లీ పెద్దలకు విజ్ఞప్తి చేశామని చెప్పారు. పంజాబ్, హర్యానా విభజన కూడా రాష్ట్రపతి పాలన సమయంలోనే జరిగిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీలో విభజనకు తల ఊపి, రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్సించారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications