కాంగ్రెసును తిట్టా, కోపం పోయింది: రాములమ్మ

ఎన్ని దుష్టశక్తులు ప్రయత్నించినా తెలంగాణ ఇక ఆగదని ఆమె అన్నారు. సమైక్యవాదం వల్లనే తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నుంచి విజయశాంతి సస్పెన్షన్కు గురైన విషయం తెలిసిందే. ఆమె కాంగ్రెసు పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆమె మెదక్ లోకసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రాష్ట్రపతి పాలన పెట్టి విభజన
విభజన నిర్ణయం అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని అంటూ తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని ఢిల్లీ పెద్దలను కోరామని, వారు సుముఖంగా స్పందించారని పాల్వాయి చెప్పారు.
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, శాంతిభద్రతలు అదుపులో లేవని ఆయన అన్నారు. ఈ మేరకు ఢిల్లీ పెద్దలకు విజ్ఞప్తి చేశామని చెప్పారు. పంజాబ్, హర్యానా విభజన కూడా రాష్ట్రపతి పాలన సమయంలోనే జరిగిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీలో విభజనకు తల ఊపి, రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్సించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications