వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అనంతపురంః అనంతపురంలో ఆంత్రాక్స్ భయం అలముకున్నది. గొర్రెలు, మేకల ద్వారా ఆంత్రాక్స్ వ్యాపించి కర్నాటక సరిహద్దులో ముగ్గురు మరణించారనే వార్తలు వ్యాపించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మాంసాహారాన్ని తాత్కాలికంగా నిలిపి వేశారు.
కర్నాటక నుంచి ఈ వ్యాధి అనంతపురంలో వ్యాపించినట్లు కూడా ప్రచారం సాగింది. దీనితో ప్రజలు గొర్రెలు, మేకలను దూరంగా వుంచుతున్నారు. ఆంత్రాక్స్ గురించి చిన్న సమాచారానికి కూడా అనంతపురం ప్రజలు ఉలిక్కిపడుతున్నారు.
Comments
Story first published: Sunday, November 4, 2001, 23:53 [IST]