వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెన్నయ్‌ః మానాలు హైజాక్‌ చేస్తామనే బెదిరింపులు రావడంతో భారతదేశంలోని అన్ని మానాశ్రయాలను కేంద్ర పౌరమానాయాన శాఖ హెచ్చరించింది. మానాలను హైజాక్‌ చేసి న్యూయార్క్‌ లోసెప్టెంబర్‌ 11న దాడి జరిపినట్లు దాడులు జరగవచ్చనే సమాచారంఅందడంతో కేంద్ర ఈ హెచ్చరికలు చేసింది.

By Staff
|
Google Oneindia TeluguNews

వాజ్‌పేయి ఇంటిపై ఖాట్మండూ నుంచి మానాలు హైజాక్‌ చేసి దాడులు జరిపేందుకు సంబంధించిన ఒక సమాచారం ఇంటిలిజెన్స్‌ వర్గాలకుఅందింది. లాడెన్‌ అనుయాయులు నేపాల్‌ నుంచి ఈ కుట్రపన్నినట్లు సమాచారంఅందింది. దీనితో సర్వత్రా అలర్ట్‌ ప్రకటించారు.

గత వారంలో ఇటువంటి బెదిరింపులు రావడంతో ఆ క్షణం నుంచి దేశంలోని అన్ని మానాశ్రయాలలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాల్సిందిగా ఆదేశించినట్లు పౌరమానాయాన శాఖ అధికారులు చెప్పారు. న్యూయార్క్‌ లో జరిగిన తీరుగానే భారత్‌ లో కూడా మానాలతో దాడులు జరగవచ్చుననే సమాచారంఅందింది. ఈ సమాచారం నిజమా కాదా అనే సంగతి అటుంచితే భద్రత షయంలో రాజీ పడేది లేదని భారత్‌ స్పష్టం చేసింది. చెన్నయ్‌ మానాశ్రయంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X