వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్ః కంప్యూటర్ ద్వారా పాస్ పోర్టులు జారీ చేసే ధానాన్ని సికింద్రాబాద్ లోని రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయంలో శుక్రవారం ప్రారంభించారు. నగర పోలీస్ కుషనర్పేర్వారం రాములు ఈ నూతన ధానానికి శ్రీకారం చుట్టారు. కంప్యూటర్ ద్వారా పాస్ పోర్టులు జారీ ప్రక్రియ మొత్తం నిర్వహించే ఈ ధానం వున్న దేశంలోని పాస్ పోర్ట్ కార్యాలయాల్లో సికింద్రాబాద్ రెండవది.
రోజూ వెయ్యి పాస్ పోర్టుల జారీకి dలుకల్పించే ఐదు యంత్రాలను నేషనల్ ఇన్ఫర్మాటిక్సెంటర్ రూపొందించింది. ఈ ఆధునిక ధానం వల్ల పాస్ పోర్టుల జారీ వేగవంతం కావడంతో పాటు ఫోర్జరీ, నకలీ పాస్ పోర్టుల వంటి అడ్డదారులను మూసే dలుంటుందనిపేర్వారం రాములు అభిప్రాయపడ్డారు.
Comments
Story first published: Friday, November 9, 2001, 23:53 [IST]