వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూయార్క్‌ః న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో సోమవారం ఉదయం 9 గంటలకు ( భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిుది గంటలు) ఒక ప్రయాణికుల మానం హఠాత్తుగా కుప్పకూలిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌ః న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో సోమవారం ఉదయం 9 గంటలకు ( భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిుది గంటలు) ఒక ప్రయాణికుల మానం హఠాత్తుగా కుప్పకూలిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

ఈ ప్రమాదంలో సుమారు300 మందిపైగా దుర్మరణం పాలయ్యారు. 240 మంది ప్రయాణికులతో జెకెఎఫ్‌ మానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ మానం కొద్ది క్షణాల్లో నేలకూలినట్టుగా చెబుతున్నారు. మానంలో మరో 9 మంది సిబ్బంది వున్నట్టుగా తెలిసింది. మానం కిందపడిన ప్రాంతంలోని పలుభవంతులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. నాలుగు భవనాలు అగ్నిజ్వాలల్లో చిక్కుకున్నట్టుగా చెబుతున్నారు.మానం కూలిన ప్రాంతంలో కనీసం మరో యాభై మంది మరణించి వుంటారని అనుమానిస్తున్నారు.

వరల్డ్‌ట్రేడ్‌ సెంటర్‌ జంటభవనాలపై మానదాడి జరిగిన సరిగ్గా రెండు నెలలకు మరో ప్రయాణికుల మానం కుప్పకూలిన సంఘటన అధికార వర్గాల్లో తీవ్ర కలవరం సష్టించింది. ప్రయాణికుల మానాలను హైజాక్‌ చేసి ఉగ్రవాదులు డబ్లుటిసి భవనాలపై దాడిచేసిన షయం దితమే. ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక దీనివెనక టెర్రరిస్టుల హస్తం వున్నదా వెంటనే అర్ధంకాకపోవడంతో స్థానికులు భయాందోళనలతో తల్లిడిల్లుతున్నారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే న్యూయార్క్‌ వ్యాప్తంగా అన్ని మెట్రో మానాశ్రయాలను మూసివేశారు. న్యూయార్క్‌ మేయర్‌తో సహా అధికార యంత్రాంగం అంతా హూటాహుటీన ప్రమాద స్థలానికి బయలుదేరి వెళ్లింది. సిఐఎ, ఎఫ్‌బిఐ తదితర ఏజెన్సీలు రంగంలోకి దిగి ప్రమాదకారణాలను, మృతుల సంఖ్యను ఆరా తీస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X