వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూఢిల్లీః అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్‌ లాడెన్‌ శిష్యవర్గం అణ్వాస్త్రాలను, జీవాయుధాలను, రసాయనాయుధాలను ఇప్పటికే అమెరికాకు తరలించినట్టుగా పాకిస్తాన్‌కు చెందిన ఫ్రాంటియర్‌ పోస్ట్‌ పత్రిక వెల్లడించింది. తృటిలో మారణహోమం సృష్టించగల ఈ ప్రమాదకర అస్త్రాలను లాడెన్‌ ఇప్పటికే అమెరికా తరలించాడని అమెరికా, పాకిస్తాన్‌ ఇంటలీజెన్స్‌ వర్గాలను ఉటంకిస్తూ ఆ పత్రిక పేర్కొంది.

By Staff
|
Google Oneindia TeluguNews

కనీసం రెండు బ్రీఫ్‌కేసుల్లో అణ్వాస్త్రాలు అమెరికా చేరివుంటాయని అధికారులు భాస్తున్నట్టుగా వెల్లడించింది. ఈ అణ్వాస్త్రాలను రష్యాలో తయారయినట్టుగా భాస్తున్నారు. ఈ బ్రీఫ్‌కేసు అణుబాంబులతో పాటు జీవాయుధాలను కూడా లాడెన్‌ అనుచరులు అమెరికాకు తరలించినట్టుగా చెబుతున్నారు. కాప్సుల్‌ రూపంలో వుండే ఈ జీవాయుధాలను జనసమ్మర్ధం వున్న ప్రాంతంలో పేలిస్తే వేలసంఖ్యలో జనం మరణిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X