వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మజారే షరీఫ్లో మారణహోమం
కాబూల్ః
కాబూల్ను
ఆక్రుంచడానికి
ముందు
తాలిబన్ల
కీలక
స్థావరం
మజారే
షరీఫ్ను
స్వాధీనం
చేసుకున్న
తాలిబన్లు
అక్కడ
పెద్ద
ఎత్తున
మారణహోమానికి
పాల్పడినట్టుగా
ఐక్యరాజ్యసుతి
ఆరోపించింది.
దాదాపు
ఆరువందల
మందిని
శని,
ఆదివారాల్లో
అలయెన్స్
దళాలు
మజారేషరీఫ్లో
ఊచకోత
కోసినట్టుగా
సుతి
ప్రతినిధి
ఆరోపించారు.
పాకిస్తాన్నుంచి
వెళ్లిన
గిరిజన
తెగల
యోధులు,
తాలిబన్ల
భార్యాపిల్లలు,
కాశ్మీర్,
చెచెన్యాల్లో
పోరాడుతున్న
తాలిబన్
అనుకూల
తీవ్రవాదులను
దొరికిన
వారిని
దొరికినట్టుగా
మజారేషరీఫ్లో
తాలిబన్లు
వధించినట్టుగా
సుతి
ప్రతినిధి
వెల్లడించారు.
Comments
Story first published: Tuesday, November 13, 2001, 23:53 [IST]