వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌ః రానున్న అయిదేళ్ల కాలంలో ధ చిన్న, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి కోటీ అయిదులక్షల ఎకరాలకు సాగునీటిని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ షయం మంత్రి మండవ వెంకటేశ్వరరావు చెప్పారు.

By Staff
|
Google Oneindia TeluguNews

గురువారం నాడు ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో నీటిపారుదల ప్రాజెక్టులపై అత్యున్నత స్థాయి సdుక్షా సమావేశం జరిగింది. పెండింగ్‌లో వున్న ధ ప్రాజెక్టులను పూర్తి చేయడం, మరికొన్ని ప్రాజెక్టులకు మరమ్మతులు చేయడం వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారు.

వెలుగోడు రిజర్వాయర్‌పై నిపుణుల కుటీ నివేదిక అందగానే రిజర్వాయర్‌ నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్య తీసుకోవడం ఖాయమని ఆయన వెల్లడించారు. వెలుగోడు షయంలో ప్రభుత్వం సీరియస్‌గా వున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. కాగా మరో సమావేశంలో చెరుకు రైతుల కనీస ధరపై కూడా ముఖ్యమంత్రి సdుక్ష జరిపారు. చెరుకు సీజన్‌లో క్రషింగ్‌కు సిద్ధంగా వున్న సహకార చక్కెర కార్మగారాల గురించి కూడా సdుక్షించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X