వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోల్‌కతః ప్రపంచవ్యాప్తంగా అలుముకున్న మాంద్యం నేపథ్యంలో కోల్‌కతాలో ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాలకు సంబంధించి భారీ ఎత్తున సదస్సు జరుగుతున్నది. సిఐఐ సారథ్యంలో ఆది,సోమవారాల్లో జరుగుతున్న ఈ సదస్సుకు కేంద్ర ఐటి, టెలీకామ్‌ మంత్రి ప్రమోద్‌ మహాజన్‌ ప్రారంభోత్సవం చేస్తారు.

By Staff
|
Google Oneindia TeluguNews

ఈ మూడు రంగాలకు సంబంధించిన బడా నేతలంతా ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐటి రంగంలో వున్న అనిశ్చితిని గురించి, ఆధునిక టెక్నాలజీ గురించి, కొత్త మార్కెట్లను గురించి ఈ సదస్సులో చర్చిస్తారు. ఐటి రంగం డల్‌గా వున్న కమ్యూనికేషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాల్లో ఇప్పటికీ మంచి అవకాశాలు వున్నాయి. అయితే స్టాక్‌మార్కెట్లలో మాత్రం ఈ మూడు భాగాల షేర్లు పాతాళానికి జారిపోయాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమపై ఈ సదస్సులో ప్రత్యేక గోష్టిని నిర్వహిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X