వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హోమ్ పేజి
కాబూల్ః అఎn్గాన్ యుద్ధంలో ఆఖరు అంకం ప్రారంభమైంది. కాందహార్లోనే దాక్కుని వున్న బిన్ లాడెన్, ముల్లా ఒమర్ కోసం అమెరికన్ కమెండోలు ముమ్మరంగా గాలింపు జరుపుతున్నారు.
ఆరువందలమంది
మెరైనర్లు
కాందహార్లో
దిగినట్టుగా
అమెరికా
వెల్లడించింది.
మరో
వైపు
ఈ
కమెండోలకు
సాయంగా
ఆరువేల
మంది
బ్రిటన్
సైనికులను
కూడా
పంపిస్తున్నట్టు
బ్రిటన్
వెల్లడించింది.
రెండురోజులుగా
సాగుతున్న
భీకర
ఘర్షణల్లో
మజారే
షరీఫ్లో
రక్తం
మడుగులు
కట్టింది.
లొంగిపోయిన
తాలిబన్
సైనికులను
బంధించిన
ఒక
కోటపై
అమెరికన్
యుద్ధ
విమానాలు
బాంబులు
గుప్పించాయి.
ఈ
చర్యను
అమెరికా
సమర్ధించుకున్నది.
మరణించిన
తాలిబన్
సైనికుల్లో
స్థానికులు
ఎవరూ
లేరని
అంతా
విదేశీ
సైనికులేనని
అమెరికా
వెల్లడించింది.
Comments
Story first published: Tuesday, November 27, 2001, 23:53 [IST]