వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తమిళనాడు గవర్నర్ రామ్మోహన రావు
న్యూఢిల్లీ:
ఆంధ్రప్రదేశ్
మాజీ
పోలీసు
డైరెక్టర్
జనరల్
పి.ఎస్.
రామ్మోహన
రావు
తమిళనాడు
గవర్నర్గా
నియమితులయ్యారు.
మరో
రిటైర్డ్
ఐపిఎస్
అధికారి
శ్యామల్
దత్తాను
నాగాలాండ్
గవర్నర్గా
నియమిస్తూ
మంగళవారం
ఉత్తర్వులు
జారీ
అయ్యాయి.
వీరు
బాధ్యతలు
స్వీకరించిన
నాటి
నుంచే
ఈ
ఉత్తర్వులు
అమలులోకి
వస్తాయి.
రామ్మోహన్
రావును
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
అభినందించారు.
రామ్మోహన్రావుకున్న
అపార
అనుభవం
గవర్నర్గా
విధులు
నిర్వర్తించేందుకు
ఉపయోగపడగలదని
ఆయన
అన్నారు.
Comments
Story first published: Wednesday, January 9, 2002, 23:53 [IST]