తమిళనాడు గవర్నర్ రామ్మోహన రావు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్ పి.ఎస్. రామ్మోహన రావు తమిళనాడు గవర్నర్గా నియమితులయ్యారు. మరో రిటైర్డ్ ఐపిఎస్ అధికారి శ్యామల్ దత్తాను నాగాలాండ్ గవర్నర్గా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయి.
రామ్మోహన్ రావును ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభినందించారు. రామ్మోహన్రావుకున్న అపార అనుభవం గవర్నర్గా విధులు నిర్వర్తించేందుకు ఉపయోగపడగలదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
