వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగరాజన్‌కు కేరళ బాధ్యత

By Staff
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురంః ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ డాక్టర్‌ సి రంగరాజన్‌ శనివారం నాడు కేరళ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఎన్‌ శ్రీకృష్ణ, రంగరాజన్‌ చే ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి ఎకె ఆంటోని,స్పీకర్‌ పురుషోత్తమన్‌, ఇతర అధికార ప్రతినిధులు, పార్టీల నేతలుహాజరయ్యారు. కేరళ గవర్నర్‌గా వ్యవహరించిన జస్టిస్‌ ఎస్‌ఎస్‌ కాంగ్‌ ఫిబ్రవరి నెలాఖరు వరకుసెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో రంగరాజన్‌ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X