రంగరాజన్కు కేరళ బాధ్యత
తిరువనంతపురంః ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డాక్టర్ సి రంగరాజన్ శనివారం నాడు కేరళ గవర్నర్గా అదనపు బాధ్యతలు చేపట్టారు. రాజ్భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఎన్ శ్రీకృష్ణ, రంగరాజన్ చే ప్రమాణస్వీకారం చేయించారు.












Click it and Unblock the Notifications
