వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్ మోస్ట్ వాటెండ్ జాబితా రెడీ
ఇస్లామాబాద్ః భారత్ సమర్పించిన మోస్ట్ వాటెండ్లిస్ట్కు ప్రతిగా పాకిస్తాన్ 48 మంది తీవ్రవాదులపేర్లతో తాను ఒక జాబితాను తయారు చేసింది.వీరంతా పాకిస్తాన్లో హేయమైన నేరాలకు పాల్పడి భారత్లో ఆశ్రయం పొందుతున్నారని ఆ దేశం ఆరోపిస్తున్నది. వారిని తక్షణమే తమకుఅప్పగించాలని డిమాండ్ చేస్తూ ఈ జాబితాను మార్చి మొదటివారంలో భారత్కు సమర్పించే అవకాశం వున్నదని చెబుతున్నారు.
Comments
Story first published: Friday, February 22, 2002, 23:53 [IST]