వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఢిల్లీ చేరిన బాలయోగి భౌతిక కాయం
న్యూఢిల్లీః
కృష్ణాజిల్లాలో
ఆదివారం
ఉదయం
జరిగిన
హెలికాప్టర్
ప్రమాదంలో
మృతి
చెందిన
లోక్సభ
స్పీకర్
జిఎంసి
బాలయోగి
భౌతిక
కాయాన్ని
సోమవారం
నాడు
ఉదయం
ప్రత్యేక
విమానంలో
ఢిల్లీకి
తీసుకువచ్చారు.
కేంద్ర
మంత్రి
రాజీవ్
ప్రతా
రుడే,
తెలుగుదేశం
నాయకుడు
ఎర్రన్నాయుడు,
బాలయోగి
కుమార్తె,
కుమారుడు
కూడా
భౌతిక
కాయంతో
పాటు
హైదరాబాద్
నుంచి
వచ్చారు.
విమానం లాండ్ అయింది. అక్కడి నుంచి బాలయోగి పార్థివ శరీరాన్ని డిప్యూటీస్పీకర్ పిఎం సయీద్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్ మహాజన్ తదితరులు అధికార లాంఛనాలతో పార్లమెంట్ హౌస్కు తీసుకుని పోయారు.విమానాశ్రయంలోనే భౌతిక కాయంపై త్రివర్ణపతాకాన్ని కప్పారు. పూర్తి అధికార లాంఛనాలతో బాలయోగి భౌతిక కాయాన్ని పార్లమెంట్హౌస్కు తరలిస్తున్నారు. పార్లమెంట్ మూడో నెంబర్ గేటువద్ద వుంచిన ప్రత్యేక వేదికపై బాలయోగి భౌతికకాయం వున్నపేటికను వుంచుతారు. రాజధానిలోని నేతలంతా కడసారి దర్శించుకుని నివాళులర్పిస్తారు.
Comments
Story first published: Monday, March 4, 2002, 23:53 [IST]